వరుసగా మూడో ఏడాది “వైఎస్సార్ చేయూత”

Spread the love

For the third year in a row, “YSR Cheodoo”

వరుసగా మూడో ఏడాది “వైఎస్సార్ చేయూత”

రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని కుప్పంలో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి


జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్టం లో 175 నియోజకవర్గలకి 175 నియోజకవర్గలు వైస్సార్సీపీ గెలుస్తుంది అని గెలిచేలా ప్రతి కార్యకర్త కస్టపడి పని చెయ్యాలి అని వై నాట్ 175 అది మన టార్గెట్ కుప్పం నుండే ప్రారంభం కావాలి.

కుప్పం నియోజకవర్గనికి పలు అభివృద్ధి పనులకి నిధులు మంజూరు చేసారు. కార్యక్రమం లో జిల్లా మంత్రి శ్రీమతి ఆర్ కె రోజా , పెద్దిరెడ్డి రాంచంద్ర రెడ్డి , నారాయణ స్వామి , ఇంచార్జి మంత్రి ఉషశ్రీ చరణ్ , కుప్పం ఇంచార్జి భారత్ , MLA లు, MLC లు, జిల్లా నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page

Compare