తెలుగు సైనికులతో దద్దరిల్లిన V.N.పురం

Spread the love

filled with Telugu soldiers V.N.Puram

తెలుగు సైనికులతో దద్దరిల్లిన V.N.పురం పంచాయతీలో బాదుడే_బాదుడు కార్యక్రమంలో ప్రియతమ నేత కిమిడి కళావెంకట రావు గారికి ఘన స్వాగతం పలికిన V.N.పురం పంచాయతీ ప్రజలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం,రణస్థలం మండలం,V.N.పురం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు,మాజీ మంత్రి వర్యులు,ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ కిమిడి కళావెంకట రావు ఆధ్వర్యంలో.. ఈ రోజు బాదుడే – బాదుడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.పెరిగిన నిత్యావసర ధరలు,డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గించాలని ఈ సందర్బంగా కళా డిమాండ్ చేశారు.అదేవిధంగా ఇంటింటికి ర్యాలీ గా తిరుగుతూ, ప్రభుత్వ వైపల్యాలను ప్రజలలోకి తీసుకువెళ్లారు.
మండల పార్టీ అధ్యక్షులు లెంక శ్యామలరావు, సుగ్గుసత్తిబాబు,బాసి గోవిందరెడ్డి, మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలు,V.N.పురం పంచాయతీప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page