దుండిగల్ మున్సిపాలిటీ తెరాస పార్టీ నాయకులు చింత వెంకటేష్ తన పుట్టినరోజు

Spread the love

సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ తెరాస పార్టీ నాయకులు చింత వెంకటేష్ తన పుట్టినరోజును పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యలరామంలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, ఆనంద్ కుమార్, భరత్ కుమార్, సాయి యాదవ్, మున్సిపల్ తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లేష్, సీనియర్ నాయకులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, భీమయ్య, బైండ్ల గోపాల్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page