నూతన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులను పరిశీలించిన దుందిగల్ పురపాలక చైర్-పర్సన్

Spread the love

Dundigal Municipal Chair-Person inspected the works of the new Multipurpose Function Hall

నూతన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులను పరిశీలించిన దుందిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి మహేశ్వరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులను అధికారులు మరియు కౌన్సిలర్లుతో పాటు పరిశీలించిన దుందిగల్ పురపాలక చైర్ పర్సన్ .శంభీపుర్ క్రిష్ణవేణి క్రిష్ణ .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృధి పనులతో పాటు పునరుద్ధరణ పనులను కూడా వేగవంతం చేసి సమస్యలులేని మునిసిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ భోగేశ్వర్లు , ఏఈ ప్రవీణ్ కుమార్ , కౌన్సిలర్లు శంభీపుర్ క్రిష్ణ , అనంత స్వామి , ఆనంద్ , నాయకులు మురళి యాదవ్ , విష్ణు వర్ధన్ , ఉట్ల శ్రీహరి , లక్ష్మి నారాయణ , గణేష్ , శంకరయ్య , క్రిష్ణ , రమేష్ , కిషన్ , తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page