SAKSHITHA NEWS

సాక్షిత ధర్మపురి ప్రతినిధి :
వెల్గటూర్ మండలంలోని గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజక్కపల్లి వెల్గటూర్ గ్రామాలకు మధ్య గల వంతెన ఇరువైపున గుంతలను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెల్గటూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సిరిపురం తిరుపతి అద్వర్యములో మెగా కంపినీ సుపర్వైజరు శ్రీకాంతు మరియు సిబందితో కలసి గుంతలను పూడిక చేయడం జరిగింది….