రక్తదానం చేసిన సుబ్బయ్యను డాక్టర్ మన్నే రవీంద్ర ఇస్మాయిల్ అభినందించారు.

Spread the love

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్ద గుడిపాడుగు గ్రామానికి చెందిన జాగర్లమూడి. రవణమ్మ అనే మహిళకు అనారోగ్యం కారణంగా ఆపరేషన్ కొరకు రవీంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం పడగా వారి కుటుంబ సభ్యులు ముస్లిం యూత్ సొసైటీని సంప్రదించగా సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ వెంటనే స్పందించి చేదురి. సుబ్బయ్య చేత రక్తదానం చేయించి ప్రాణదానం చేశారు.
రక్తదానం చేసిన సుబ్బయ్యను డాక్టర్ మన్నే రవీంద్ర ఇస్మాయిల్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో
డాక్టర్ మన్నే. రవీంద్ర, షేక్ ఇస్మాయిల్, యర్రగుంట్ల. శ్రీనివాసులు, జాగర్లమూడి పెద్ద సూరయ్య, జాగర్లమూడి చిన్న సూరయ్య తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page