నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి

Spread the love


Do your best to provide good healthcare to the poor

సాక్షిత : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గానికి తార్నాక ప్రాంతానికి చెందిన  వనజ , అడ్డగుట్ట   ప్రాంతానికి చెందిన  ఎల్లమ్మ కు CMRF ద్వారా మంజురైన నిధుల మంజూరు

పత్రాలు (LOC) లబ్దిదారులకు అందించారు. సీతాఫలమంది లోని క్యాంప్ కార్యాలయంలో   ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  రూ 2 లక్షలు 1.00 లక్షలు విలువజేసే LOC పత్రాలను అందించారు..  ఈ కార్యక్రమంలో తెరాసనాయకులు  , పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page