గాయపడిన టీడీపీ పార్టీ నేత పగడాల నాగేశ్వరరావు ను పరామర్శించిన దేవినేని ఉమామహేశ్వరరావు

Spread the love

Devineni Umamaheswara Rao visited injured TDP party leader Pagadala Nageswara Rao.

గాయపడిన టీడీపీ పార్టీ నేత పగడాల నాగేశ్వరరావు ను పరామర్శించిన దేవినేని ఉమామహేశ్వరరావు

మైలవరం నియోజకవర్గం, నవంబర్ 25-11-2022 ఇబ్రహీంపట్నం మండలం, కేతనకొండ గ్రామ తెలుగుదేశం పార్టీ నేత పగడాల నాగేశ్వరరావు ను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు.గాయపడిన నాగేశ్వరరావును శుక్రవారం నాడు గొల్లపూడి ఆంధ్రా ఆసుపత్రిలో పరామర్శించారు. మైరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. అనంతరం నాగేశ్వరరావు కుటంబ సభ్యులను కలసి పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page