రైల్వే గేట్ ఆలస్యంతో… యువకుడు మృతి

Spread the love

Delay of railway gate… youth dies

రైల్వే గేట్ ఆలస్యంతో… యువకుడు మృతి*

నిత్యం ప్రమాదాలకు అడ్డగా రైల్వే గేట్లు

రంగా రెడ్డి జిల్లా సాక్షిత

ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామానికి చెందిన దిర్షనం శ్రీశైలం కు ఉదయం 8. గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో మెరుగైన వైద్యం కోసం వెలిజర్ల నుండి షాద్ నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చటన్ పల్లి రైల్వే గేట్ పడటం తో ఆలస్యం తో శ్రీశైలం మరణించాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

రైల్వే గేట్ తో అనారోగ్యంతో ఉన్నవారికి సకాలంలో ఆసుపత్రికి చేరక వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని ,మరొకరి ప్రాణాలు కోల్పోక ముందే రైల్వే గేట్ కు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కుటుంబీకులు ప్రజలు కోరారు.

Related Posts

You cannot copy content of this page