Spread the love అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతలు సమావేశమయ్యారు. ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, నేతలు అరుణ్సింగ్, శివప్రకాశ్, మధుకర్ వచ్చారు.. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై…
Spread the love భారీ జన సందోహం నడుమ…. ప్రజానీకం,వైసీపీ శ్రేణులు…అభిమాన కెరటంలా వెంటారాగ…. గుడివాడ వీధుల్లో కోలాహలంగా సాగిన కొడాలి నాని నామినేషన్ ర్యాలీ… -గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అంటూ నినాదాలు…. వృషభరాజాల రథంపై నుండి ప్రజలకు…
Spread the love అవుకు పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయ భాస్కర్ రెడ్డి స్వగృహం నందు జరిగిన చేరికల కార్యక్రమంలొ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి మద్దతుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయభాస్కర్ రెడ్డి…
Spread the love వైసీపీ ఐదేళ్ల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన చేసిన ద్రోహం మరిచిపోలేమంటున్న ప్రజానీకం ప్రైవేటు టోలుగేటు తెరిచి కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ ను తరిమేసి 10 వేల మంది ఉద్యోగుల పొట్టకొట్టిన కాకాణి కరోనా…
Spread the love మైలవరం తెలుగుదేశం పార్టీలో చేరికలు కూడా అదే రీతిలో సాగుతూనే ఉన్నాయి మైలవరం పార్టీ కార్యాలయం లో 8 వ వార్డుకు చెందిన 30 కుటుంబాల వారు వైసిపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలస రాగా ఎమ్మెల్యే…
Spread the love సూర్యుడు రాకముందే ఎర్ర జెండాల రెపరెపలతో ఎరుపు మయంగా మారిన ఉండవల్లి ఉదయం సొంత గడ్డపై రోడ్ షోలో పాల్గొన్న జొన్నా శివశంకర్ రావుకు పూల వర్షంతో , హారతులతో ఘన స్వాగతం పలికిన ఉండవల్లి ప్రజానీకం…
Spread the love నామినేషన్ కార్యక్రమనికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నరసరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి నామినేషన్ జరగలేదు. రాష్ట్రం లో వైసిపి గెలవటం ఖాయం. పల్నాడు జిల్లా లో ఏడు నియోజక వర్గాల లో మా…
Spread the love 23 రోజులుగా సమ్మె బాటలో ఉన్న కార్మికులు ఊహించని విధంగా లాకౌట్ ప్రకటించిన మిల్ యాజమాన్యం మిల్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
Spread the love ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పియూష్ గోయల్ మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ, మేనిఫేస్టోపై చర్చలు మోదీ పర్యటనపై కూడా చర్చిస్తున్న నేతలు