దండుగన్న వ్యవసాయం నేడు పండుగైంది: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

Danduganna agriculture is a festival today: Vikarabad MLA

దండుగన్న వ్యవసాయం నేడు పండుగైంది: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

సాక్షిత : వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని ధారూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో, గట్టెపల్లిలో మరియు నాగసముందర్ లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

▪️రైతులకు పెట్టుబడి సాయం అందించి, రైతు సంక్షేమాన్ని ఆవిష్కరించి, నాడు దండుగన్న వ్యవసాయాన్ని నేడు పండుగ చేసిన పాలనాధక్షుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

▪️ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, రైతన్నలకు తోడుగా నిలుస్తూ… రైతుల బాగోగులు చూసుకుంటూ… దేశంలోనే రైతు క్షేమాన్ని కోరుకుంటున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page