సీ.ఎం సహాయనిధి పేదలకు కొండంత అండ

Spread the love

CM’s relief fund for the poor

సీ.ఎం సహాయనిధి పేదలకు కొండంత అండ*

LOC అందజేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
రంగా రెడ్డి జిల్లా సాక్షిత


షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని షాద్నగర్ మున్సిపాలిటీ 25 వార్డ్ కి చెందిన ఈ. శరణయ్య అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు,

స్థానిక కౌన్సిలర్ మాధురి నందకిషోర్ ,టీఆర్ఎస్ నాయకులు ఈ విషయం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దృష్టికి తీసుకురాగా వారు తక్షణమే స్పందించి సీ.ఎం సహాయనిధి నుండి 2.00 లక్షల LOC మంజూరు చేయించారు, ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు LOC పత్రంను ఎమ్మెల్యే అందజేశారు.

అనంతరం వారి కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కి, స్థానిక టీఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నందకిషోర్, సజ్జల రవీంద్రనాథ్,ఈశ్వర రాజ, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page