ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వం

Spread the love

CM KCR leadership by going to every house

మంచిర్యాల నియోజకవర్గం, లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డ్ మరియు 10 వార్డ్ లో పర్యటించిన మంచిర్యాల శాసనసభ్యలు నడిపెల్లి దివాకర్ రావు

ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని హామీచ్చారు..

సంక్షేయ్మాభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఎవరు సలహాలు ఇచ్చినా సానుకూలంగా స్పందించి వాటిని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం 4వార్డ్ లో నూతనంగా (SDF నుండి 30 లక్షలు తో) నిర్మించిన సీసీ రోడ్ ను ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య,వైస్ చైర్మన్ పాడేటి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాద్,పట్టణ కౌన్సిలర్లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page