పల్లెల ముఖచిత్రాన్ని మారుస్తున్న సీఎం కేసీఆర్

Spread the love

CM KCR is changing the face of villages

పల్లెల ముఖచిత్రాన్ని మారుస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని గొల్లగూడెం, సీతారాంపురం గ్రామాలలో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించుకున్న 3 సీసీ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేసిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలలో మౌలిక సదుపాయాలు కల్పన తోపాటు గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు, ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్క అండగా ఉండాలని ఆయన అన్నారు,

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలవుతున్నాయని వారు అన్నారు, మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్తానని అన్నారు,

Related Posts

You cannot copy content of this page