రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా తంగళ్లపల్లి మండలం, జిల్లెల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం సిరిసిల్ల:టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.. కాన్వాయ్ లో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో…
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో సిలిండర్ కు పూజలు చేసి వినూత్న నిరసన తెలిపిన ఓ యువకుడు. కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను నిరసిస్తూ దేవరాజు అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్ కు పూలదండ…
Let’s win the candidates supported by BJP in Sirisilla cess election సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్తులను గెలిపిద్దాం – ఎల్లారెడ్డిపేటలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .. సాక్షిత : రాజన్న సిరిసిల్ల…
Rajanna temple is crowded with devotees భక్తులతో కిటకిటలాడుతున్న రాజన్న ఆలయం కార్తీక మాసం చివరి కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం కిటకిటలాడుతోంది. ‘‘ హర హర మహా దేవ.. శంభో శంకర..’’ శివ నామ…