
రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రం లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి జిల్లా సంయుక్త కలెక్టర్ మధుసూదన్ నాయక్ RDO దాసరి వేణు ఎంపీపీ…
ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు.. సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం,దండేపల్లి మండలం రాజుగూడ గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో…
దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను సందర్శించిన సీపీ రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మావోయిస్టు ప్రభావిత దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) మంచిర్యాల డీసీపీ సుదీర్ రాంనాథ్…
కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .. సాక్షిత : దండేపల్లి మండలానికి చెందిన 132 మంది 132,15,312/- లక్షల కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీమంచిర్యాల నియోజకవర్గ దండేపల్లి మండలానికి…

ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి ఇంద్రకిరాన్ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు
భీమారం మండల కేంద్రంలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి ఇంద్రకిరాన్ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు…! :సాక్షిత : భీమారం మండల కేంద్రం లోని సెంట్రల్ లైటింగ్ ఆవిష్కరించారు, అలాగే brs జెండా…
ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు.. మంచిర్యాల నియోజకవర్గం,దండేపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి…
మంచిర్యాలజిల్లా :నూతన డీసీపీ కి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సాక్షిత : మంచిర్యాల డీసీపీ గా నూతనంగా నియమింపబడిన సుధీర్ రామ్ నాత్ (IPS) క్యాతనపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసిన…
ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు.. మంచిర్యాల నియోజకవర్గం,లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి…

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డ్ లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డ్ లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు . సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల…