సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది. రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు…
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. ‘కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడమే ప్రభుత్వ…
లక్నో: ఉత్తరప్రదేశ్లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం తమ ఆఫీస్కు రావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది.. సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు గతంలో…
ప్రసవం, ప్రూతీ శలవుకు సంబంధించి ఒక మహిళకు గల హక్కుపై రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడా వుండరాదని కోల్కతా హైకోర్టు స్పష్టం చేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ)లో ఎగ్జిక్యూటివ్ ఇంటర్న్గా 2011 ఆగస్టు 16 నుండి మూడేళ్ళ…
భారత దేశంలో ప్రముఖ వ్యాపార సంస్థ అయిన రిలయన్స్ ఇటీవల తన ఎఫ్ఎంసీజీ వ్యాపారంపై మరింత దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు రంగాల్లో తన మార్క్ చాటుకుంటున్న రిలయన్స్ శీతల పానియాల విభాగంలో మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్దమవుతున్నట్లు…
రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్తో ఈ ఏడాది మే 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించినట్టు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో…
గుంటూరు జిల్లా చేబ్రోలులో పేదలకు ఇచ్చిన భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీ కళ్ళకు కనిపించడం లేదా..? అని మైనింగ్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది… రెండు వారాల్లో చేబ్రోలులో అక్రమ మైనింగ్ పై వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని…
కాన్పూర్ : దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని అదానీ గ్రూప్ సోమవారం ప్రారంభించింది. అదానీ డిఫెన్స్ వై ఏరోస్పేస్ 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాన్పూర్లోని ఫ్యాక్టరీలలో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడి…
లోక్ పాల్ కు ఛైర్పర్సన్గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్.
మణిపుర్ పోలీసు కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. ñబుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు. మంగళవారం పశ్చిమ ఇంఫాల్లోని అదనపు ఎస్పీ అమిత్సింగ్ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేసి ఆయనతోపాటు మరొకరిని అపహరించుకుపోయారు.. ఈ…