
గ్రామ సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే రెడ్డి శాంతి
Village secretariat conveners and volunteers should work in coordination: MLA Reddy Shanti గ్రామ సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే రెడ్డి శాంతి సాక్షిత : కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ…

తెలుగుదేశం పార్టీ కి ఎర్రంనాయుడు సేవలు చిరస్మరణీయం
Errannaidu’s services to Telugu Desam Party are memorable తెలుగుదేశం పార్టీ కి ఎర్రంనాయుడు సేవలు చిరస్మరణీయం ;ఉమామహేశ్వర నాయుడు సాక్షిత : స్వర్గీయ కింజారాపు ఎర్రం నాయుడు వర్ధంతిని కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్…

ఎస్ఐ రామకృష్ణపై దాడి, దాడిలో కానిస్టేబుల్ రామారావుకు కూడా గాయాలు
Attack on SI Ramakrishna, Constable Rama Rao also got injured in the attack ఎస్ఐ రామకృష్ణపై దాడి, దాడిలో కానిస్టేబుల్ రామారావుకు కూడా గాయాలు. అనవసరవిషయాల్లో జోక్యం కలగజేసుకొని దుర్భాశాలాడగా అగ్రహించిన గ్రామస్తులు…

శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_
శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం టౌన్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బాబు…

మందస మండలం, సిరిపురం పంచాయతీలో నాడు నేడు ద్వారా సుమారు రూ.48 లక్షలు
మందస మండలం, సిరిపురం పంచాయతీలో నాడు నేడు ద్వారా సుమారు రూ.48 లక్షలు రూపాయిలతో మంజూరైన నూతన అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమంలో పార్టీ నాయకులు…

పలాస మండలం,మాకన్నపల్లి పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
పలాస మండలం,మాకన్నపల్లి పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా…

తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బీసీలకు అండగా ఉంటూ, కష్టపడి పని చేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తుంది
తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బీసీలకు అండగా ఉంటూ, కష్టపడి పని చేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తుంది – రాష్ట్ర తేదేపా అధ్యక్షులు కింజరపు అచ్చంనాయుడు . *సాక్షిత : * రాష్ట్ర బీసీ సాధికారత సమితిలో సగర…

కేంద్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా మాజీ అధ్యక్షురాలు డా. కిల్లి కృపారాణికి ఘోర పరాభవం
కేంద్ర మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా మాజీ అధ్యక్షురాలు డా. కిల్లి కృపారాణికి ఘోర పరాభవం… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలకడానికి అనుమతించని…