పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి తిరుణాళ్ళ సందర్భంగా స్వామి వారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించిన.పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వి ఆంజనేయులు మరియు…

ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీకై మంటలు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామంలోని, అద్దంకి నాంచారమ్మ గుడి వద్ద, డిపెప్ 2 ఉర్దూ, మండల ప్రాథమిక పాఠశాల ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్…
పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ ప్రభుత్వానికి మరో చెంపపెట్టు అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో శాసనసభ్యుల కోటాలో జరిగిన ఎన్నికలలో అనూహ విజయం సాధించిన పంచుమర్తి అనురాధ గారికి అభినందనలు తెలియజేస్తూ వినుకొండ పట్టణములో 9 వార్డు లాయర్ స్ట్రీట్ లో…
పల్నాడు జిల్లా. వినుకొండ పట్టణం ఆకస్మికంగా సబ్ జైలు ను తనిఖీ చేసిన వినుకొండ జడ్జి.ఏ. తౌషీద్ హుస్సేన్. వినుకొండ సబ్ జైల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఏ.తౌషిద్ హుస్సేన్ , సబ్ జైలును…
పల్నాడు జిల్లా. వినుకొండ పట్టణం అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు-పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసన సభ్యులు జి.వి.ఆంజనేయులు . పవిత్రమైన శాసన సభలో దళిత శాసన సభ్యుడు డోలా బలవీరాంజనేయ స్వామి పై వైసిపి వాళ్ళు…

సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు రామ్మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు రామ్మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రొంపిచర్లమండల కేంద్రమైన రొంపిచర్లలో నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో కొద్ది రోజుల…
పల్నాడు జిల్లా వినుకొండ. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామ శివారు బాలాజీ ఎస్టేట్ వద్ద అర్దరాత్రి రోడ్ ప్రమాదం కాకినాడ నుండి మంత్రాలయం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుంటూరు నుంచి శనగల లోడుతో వినుకొండ వెళుతున్న లారీ ని వెనుక నుండి…
పేదలకు అందాల్సిన 906 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం పల్నాడు జిల్లా. నకరికల్లు మండలంలోని చల్లగుండ్ల వద్ద గల వనదుర్గ రైస్ మిల్లు లీజ్ కు తీసుకొని అక్రమ బియ్యం వ్యాపార నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్…
అకాల వర్షానికి పిడుగు పడి మేకలు కాస్తున్న వ్యక్తి ..మరియు 30 మేకలు మృత్యువాత పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో విషాదంఅకాల వర్షం కారణంగా పిడుగుపాటు గురై ఓ వ్యక్తిమృతి చెందటంతో పాటు 30 మేకలు చనిపోయినసంఘటన మాచర్ల మండల పరిధిలోని…