సాక్షిత నంద్యాల జిల్లా. డోన్ నియోజకవర్గంలో ఆవులదొడ్డి గ్రామ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధానంలో ధర్మకర్త ఆల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ మండపానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు 10 లక్షల ఖర్చుతోకళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నట్లు ధర్మకర్త తెలిపారు…
సాక్షిత నంద్యాల జిల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం,గ్రామాలలోకి 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్, పి జి సియన్ ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకె వైద్య సేవలు విస్తరించి అక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే…
మత్తు పదార్థాల నియంత్రణకు సమిష్టి కృషి జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి. నంద్యాల, మార్చి 25:- జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి,…
రాహుల్ గాంధీ అనర్హత వేటు పై నిరసన సాక్షిత నంద్యాల జిల్లా పాణ్యం నంద్యాల పార్లమెంటు పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం బళ్లారి చౌరస్తాలో రాహుల్ గాంధీ అనర్హత వేటు వేయాడన్ని నిరసిస్తూ నరేంద్ర మోడీ మరియు అమిత్ షా చిత్ర…
గిరిజన సంఘాల నిరాసన సాక్షిత నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోనిన్నటి దినాన అసెంబ్లీలో ఎస్టీ జాబితాలోకి బీసీ కులాలను చేర్చే ప్రక్రియపై సీఎం చేసిన ప్రకటనపై భగ్గుమంటున్న ఎస్టీ సంఘ నాయకులు. ఈ ప్రకటనపై ఈరోజు డోన్ పట్టణంలో పాత బస్టాండ్…
SSC పబ్లిక్ పరీక్ష ప్రశ్న పత్రాలు డోన్ సాక్షిత నంద్యాల జిల్లా డోన్ టౌన్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు, ఈ కార్యక్రమం లో డిప్యూటీ డి ఈ ఓ క్రిష్టపర్,ప్యాపిలీ యం ఈ ఓ శ్రీనివాసులు,కాస్టోడియన్ వెంకట సుబ్బారెడ్డి,9 కేంద్రాల చీఫ్…
లక్ష్మింపల్లె గ్రామ దేవరలో ధర్మవరం సుబ్బారెడ్డి టిడిపి ఇన్చార్జ్ సాక్షిత నంద్యాల జిల్లా డోన్ డోన్ మండలం,లక్ష్మింపల్లె గ్రామంలో మారెమ్మ తల్లి దేవరకు. హాజరైన డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డిఈ కార్యక్రమంలో డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర…
బుగ్గన అనుచరులు భూకబ్జాల ఆపాలని .సిపిఐ డిమాండ్ సాక్షిత నంద్యాల జిల్లా డోన్ డోన్ పట్టణంలోని కళ్యాణ్ ఎస్టేట్లో గుడికి బడికి పార్క్ కోసం కేటాయించిన స్థలం మంత్రి బుగ్గన అనుచరులు అక్రమంగా ఆక్రమించుకొని ప్రభుత్వం ద్వారా పట్టాలు సాధించుకొని నిర్మించుకుంటున్న…

గ్రాడ్యుయేట్ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదయ్యా. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి
గ్రాడ్యుయేట్ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదయ్యా. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సాక్షిత నంద్యాల జిల్లా డోన్ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం…