ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

Spread the love

BJP’s Cherukupalli Bharat Simha Reddy conducted special pujas.

సాక్షిత : మహా శివరాత్రి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మీనాక్షి ఎస్టేట్స్, ఎం.ఎన్ రెడ్డి నగర్, సుభాష్ నగర్, సూరారం, జగద్గిరిగుట్ట లోని పలు శివాలయ ఆలయాలలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.


ఈ కార్యక్రమంలో నార్లకంటి దుర్గయ్య, కంది శ్రీరాములు, మల్లేష్ , విజయేందర్ ,శ్రీనివాస్ ముదిరాజ్, నందు గౌడ్, సందీప్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నాగరాజు, మానస్ గౌడ్, శ్రావణ్, జ్ఞానవర్మ, శివ, తుకారం తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page