జిల్లాలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పి పి. రోహిణి ప్రియదర్శి

జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (డిసెంబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు దీని ప్రకారం…

అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంకు శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ దుండిగల్ లో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంకు హాజరు కావాలని శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అయ్యప్ప స్వాములు ఆహ్వానించారు.. ఆహ్వానించిన…

ఎగ్జిట్ పోల్స్‌తో హైక్ వస్తుందేమో.. కానీ ఎగ్జాట్ పోల్స్‌ గుడ్ న్యూస్ తీసుకొస్తాయ్.

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. నేడు ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని ట్విటర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు. ఆ తరువాత ఎగ్జిట్‌పోల్స్‌పై కూడా…

బానోత్ శంకర్ నాయక్ మీడియా సమావేశం

మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటానునా కోసం కష్ట పడ్డ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానేను మొదలు పెట్టిన మెడికల్, *ఇంజినీరింగ్, హార్టికల్చర్ కాలేజీలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేందుకే ఈ సారి పోటీ చేశానుచివరి శ్వాస…

నాగార్జునసాగర్ వద్ద కొనసాగుతున్న హైటెన్షన్

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Project) వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు పహారా కాస్తున్నారు.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం (AP Government) పాటించని పరిస్థితి. ఏపీ వైపు భారీగా ఆ…

మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ 30వేలరూపాయలు ఆర్థిక చేయుత

బందరు మండలం ఎన్ గొల్లపాలెం పంచాయతీ పరిధిలోని తుమ్మలపాలెం గ్రామానికి చెందిన *వాసుమిల్లి ఏడుకొండలు గిరిజ ప్రియా తండ్రి కూతురు ఇద్దరు ఇటీవల ప్రమాద బారిన పడి ఇద్దరు కూడా మంచానికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబ పరిస్థితిని జనసేన…

మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన జగన్ ప్రభుత్వం

కాకినాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కాకినాడ మత్స్యకారులు కలిశారు. నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడలో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు.. కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఎటువంటి నిధులు కేటాయించకుండా తీవ్రంగా…

రామగుండం కాబోయే MLA మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్

రామగుండం కాబోయే MLA మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, INTUC యూనియన్ ఆఫీస్ కి విచ్చేసిన సందర్భంగా వారికి ఆత్మీయంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ మరియు INTUC నాయకులు.

ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు

ఓట్ల తొలగింపు పట్ల టిడిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: టీడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రంలోని కార్యాలయం నందు సవితమ్మ మాట్లాడుతూరాష్ట్రంలో ప్రజా హక్కులను వైసిపి ప్రభుత్వం హరిస్తోందని ఓటు అనేది ప్రజల ప్రాథమిక…

తిరుపతిలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి:డిసెంబర్ 01తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. నిన్నటితో పోలిస్తే భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులతో 5 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE