గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే వంశీ

గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా ప్రభుత్వం వారు జరిపిన భూసేకరణలో గన్నవరం మండలం బుద్ధవరం, దావాజిగూడెం, అల్లాపురం గ్రామాలలోని హరిజనవాడలకు చెందిన 484 మంది తమతమ నివాసాలను కోల్పోయినారు. భూసేకరణ సమయంలో వారికి ఆర్&ఆర్ ప్యాకేజీ క్రింద నివాసస్థలాల కేటాయింపు, ఉచిత…

వేమూరు లో జరిగినవేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం

వేమూరు లో జరిగినవేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు . తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, తదనంతర పరిణామాలు,భవిష్యత్ కార్యాచరణ గురించి…

అర్ధరాత్రి కేంద్ర బలగాలు అధీనంలోకి నాగార్జున సాగర్

నల్లగొండ: నాగార్జున సాగర్‌ను కేంద్ర బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి. అర్ధరాత్రి సాగర్ డామ్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. సాగర్ డ్యాం మొత్తాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, డీజీపీలతో కేంద్ర హోం శాఖ…

ఆయనంటే నాకు చాలా ఇష్టం .. ఆయనే నా లవర్.. బర్రెలక్క..!

తెలంగాణలో బర్రెలక్క పేరు తెలియని వారు ఉండరు. ఒక్క వీడియోతో జనాలలోకి వచ్చిన బర్రెలక్క ఏకంగా కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి బరిలోకి దిగి సెన్సేషన్ అయ్యారు.నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు తను రాజకీయాలలోకి వచ్చినట్లు ఆమె ఇది వరకే…

తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకే నా పోరాటం: టీడీపీ అధినేత చంద్రబాబు*

ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తా! రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని దుర్గమ్మను వేడుకున్నా!! తెలుగు ప్రజలు సిరిసంపదలతో, ఆనందంగా జీవించాలి! ఎన్టీఆర్ జిల్లా,విజయవాడ :-

ఓట్ల లెక్కింపుపై పోలీసులకు డీజీపీ కీలక సూచనలు

ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) సీపీలు, ఎస్పీలతో డీజీపీ ఇవాళ . టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. లెక్కింపు కేంద్రాల వెలుపల పటిష్ఠ నిఘా…

తిరుమల తిరుపతి దేవస్థానం కి మరో భారీ విరాళం

*తిరుమల తిరుపతి దేవస్థానం కి మరో భారీ విరాళం.. ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే గాలిమర బహుమతి గా ఇచ్చిన..విష్‌ విండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు.ముంబైకి చెందిన విష్ విండ్…

మరో జర్నలిస్టును చంపిన ఇజ్రాయేల్ ఉగ్రవాదులు

ముంతసిర్ ముస్తఫా అల్-సవాఫ్, టర్కిష్ అనటోలియన్ వార్తా సంస్థ డైరెక్టర్, గాజా నగరంపై ఇజ్రాయేల్ దాడుల్లో అమరుడయ్యారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో ఇజ్రాయేల్ చంపిన జర్నలిస్టుల సంఖ్య 72కు చేరుకుంది.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , తిరుపతి రెడ్డి , నాయకులు…

కాంగ్రెస్ గెలుపు కోసం చాదర్ సమర్పించిన నాయకులు.

బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గడ్డం వినోద్ వెంకటస్వామి, గడ్డం వివేక్ వెంకటస్వామి భారీ మెజార్టీ గెలుపొందాలని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అమ్జద్ భాయ్ ఆధ్వర్యంలో బిసుగిర్ షరీఫ్ దర్గాలో చాదర్ సమర్పించారు.…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE