పిఠాపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ రామచంద్ర యాదవ్

పిఠాపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ రామచంద్ర యాదవ్ తదనంతరం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ పురుహూతకా అమ్మవారును, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని, శ్రీ దత్తాత్రేయ స్వామివార్లకు ఆయన ప్రత్యేక పూజలు జరిపారు.తదనంతరం కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని…

ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన..

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన.. -నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్…

గుండెపోటుతో ఖోఖో క్రీడాకారిణి మృతి..

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలం భావదేవరపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన జాతీయ స్థాయి ఖోఖో క్రీడాకారిణి పూషడపు ప్రణవి (26) గుండెపోటుతో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగిపోయారు. పూషడపు సాంబశివరావు – శ్రీదేవి దంపతులకు ఒక…

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్స్, గీతం యునివర్సిటీ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్స్, గీతం యునివర్సిటీ వద్ద జిల్లా పోలీసులు, కేంద్ర బలగాలు 500 మంది పోలీసులతో మూడంచెల విధానంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..• కౌంటింగ్ సెంటర్ వద్ద, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్…

“ఏసీబీ వలలో చిక్కిన ఇద్దరు వీఆర్వోలు

బాపట్ల జిల్లా చీమకుర్తి మండలం చండ్రపాడు ఇంచార్జి మరియు పల్లమల్లి గ్రామానికి చెందిన వీఆర్వో వీరనారాయణ మరియు చీమకుర్తి టౌన్ విఆర్ఓ సౌజన్యాలు చంద్ర పాడు గ్రామానికి చెందిన రైతు కు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు నిమిత్తం 20000 లంచం…

ప్రభుత్వ హాస్పిటల్స్ చుట్టూ అపరిశుభ్రత ,ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనము .

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రంలో అన్ని వార్డుల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో నిండి పోయిందని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి విడుదల రజని చూస్తే గొప్పలు,కానీ గ్రౌండ్ లో చూస్తే అందుకు పూర్తిగా వ్యతిరేకం…

అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ …..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపెట్ 22వ వార్డు డ్రీమ్ వ్యాలీలోని శ్రీ.రాజు స్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ .. ఈ…

నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపెట్ 22వ వార్డు ఆకాష్ లేఅవుట్ లోని గోగు లక్ష్మణ రావు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారికి…

సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధులు దారి మళ్లిస్తున్నారని సీఈవోకు నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈవోతో భేటీ అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. రైతుబంధు…

ఓటర్ ప్రత్యేక శిబిరాలను పరిశీలించిన ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

కొత్త ఓటర్ నమోదుకు మరోసారి అవకాశం కల్పిస్తూ, ప్రస్థుత ఓటర్ జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించి, తుది ఓటరు జాబితా నమోదుకు సరైన పద్ధతులు పాటించేలా జాగ్రత్తగా ఉండాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE