కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ను కలిసిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి వెంట వెళ్లిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్ర గవర్నర్ ని కలిసిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే శివ కుమార్, మాణిక్…

మంత్రివర్గంలో ఎవరెవరు?.. కొత్త ప్రభుత్వ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించటంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుంది? అనే అంశాలపై జోరుగా ఊహాగానా లు, చర్చలు…

తిరుమలలో 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వరకు మొత్తం 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దీనికి గాను తిరుపతి, తిరుమలలోని 10కేంద్రాలలో ఈ నెల 22నుంచి 4,23,500టోకెన్లు ఇవ్వనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి…

అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను:: పంతం నెగ్గిన పొంగులేటి

ఖమ్మం జిల్లా :పొంగులేటి చేసిన శపథాన్ని నెరవేర్చుకుని తన సత్తా ఏంటో చూపించారు. ఏకంగా కేసీఆర్ సర్కార్ కు సవాల్ విసిరి తనమాట నెగ్గించుకున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కేటాయించ కపోవడం.. సొంత పార్టీలోనే అణిచివేతకు గురి కావడంతో అసహనంగా…

నల్గొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం ఒకరు మృతి

నల్గొండ జిల్లానల్గొండ జిల్లాలో తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ దగ్గర బస్సు అగ్ని ప్ర‌మాదానికి గురై పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 38…

తుమ్మ ముల్లు కదా? బాగా గుచ్చుకుందా కెసిఆర్ ? తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్:తెలంగాణలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్, కేసీఆర్‌పై కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. గతంలో గులాబీ బాస్ తమపై చేసిన విమర్శలకు గెలుపుతో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తు్న్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుండి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మాజీ…

తీవ్ర తుఫాను నేపథ్యంలో యువగళం పాదయాత్రకు బ్రేక్

కాకినాడ తుపాను కారణంగా రెడ్ అలర్ట్ ఇచ్చినందున పాదయాత్రకు 3 రోజుల విరామం. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్ద యువగళం పాదయాత్ర.తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, ఈదురుగాలులు. తుపాను ప్రభావం…

ప్రజా సేవ చేసే నాయకుడికే పట్టం కట్టిన ప్రజలు

హ్యాట్రిక్ ఎమ్మెల్యేకుశుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు కొంపల్లిలో ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసిన డిప్యూటీ మేయర్ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్లు సురేష్…

వేద పండితుల ఆశీర్వచనంతో MLA కేపీ.వివేకానంద కి శుభాకాంక్షలు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA గా అఖండ మెజారిటీతో విజయం సాధించిన కేపీ.వివేకానంద ని మేడ్చల్ జిల్లా గ్రంధాలయం శాఖ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ మరియు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 30 మంది వేద పండితులు…

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్‌ కూలింది

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్‌ కూలింది. హైదరాబాద్‌కు చెందిన హెలికాప్టర్‌ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. భారీగా శబ్దం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కూలిన…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE