జెడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం గుండె పోటుతో మృతి

జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జెడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం గుండె పోటుతో మృతి చెందారు…

ఎంపీగా పోటీ చేస్తా: బర్రెలక్క

కొల్లాపూర్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన శిరీష (బర్రెలక్క) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినంత మాత్రాన తాను వెనకడుగు వేయలేదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. నిరుద్యోగల పక్షాన తన పోరాటం…

జగనన్న లే అవుట్ భూముల్లో కూడా మంత్రి ఉషశ్రీ చరణ్ అవినీతికి పాల్పడింది;ఉమామహేశ్వర నాయుడు

జగనన్న లే అవుట్ భూముల్లో కూడా మంత్రి ఉష శ్రీ చరణ్ భారీగా అవినీతి చేశారని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి దగ్గర ఉన్న…

అభివృద్ది పనులకు మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం

తిరుపతి నగరంలోని చేపట్టబోవు అభివృద్ది పనులపై చర్చించి, తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలపడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్టాండింగ్…

తిరుపతిలో ప్రతి వీధి లైట్ వెలగాల్సిందే – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఒక్క వీధి లైట్ వెలగాల్సిందేనని, అవసరమైన చోట్ల మరిన్ని వీధి లైట్లు ఏర్పాటు చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డయల్…

కాసిపేట లో రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ

బెల్లంపల్లి ఎమ్మెల్యేగా భారీ మోజార్టీతో *గడ్డం వినోద్గారు గెలుపొందిన సందర్బంగా *విజయోస్తావా ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ మాట్లాడుతు వినోద్ సార్ గెలుపు కోసం ప్రతి గ్రామంలో కష్ట పడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరు…

మరో 6 నెలల్లో KCR సీఎం అవుతారు: కడియం.

తెలంగాణలో 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితం అయింది. ఈ తరుణంలో స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 6 నెలలు లేదా ఏడాదిలో…

పల్నాడు జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు.

మిచౌంగ్ తుఫాన్ వల్ల విస్తృతంగా వర్షాలు పడనున్న నేపథ్యంలో నేటి మధ్యాహ్నం నుంచి, రేపు పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈదురు గాలులతో…

అభిమాన నాయకుడి”కి అభినందనల వెల్లువ…

చరిత్రను తిరగరాస్తూ 85576 ఓట్ల మెజారిటీతో నూతన రికార్డులను సృష్టించి రాజకీయ చదరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నకుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ వీరుడు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు…

తెలంగాణభవన్‌: గెలిచిన ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ కీలక భేటీ..

తెలంగాణభవన్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలు భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిపెట్టారు. రంగంలోకి దిగిన కేటీఆర్‌.. గెలిచిన బీఆర్‌ఎస్‌ నేతలతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. వివరాల ప్రకారం..…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE