శుభ కార్యాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు,పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు.*

గతంలో కూడా కూల్చారు,ఇప్పుడు కూల్చారు, ఇప్పుడైనా కాపాడండి.

గతంలో కూడా కూల్చారు,ఇప్పుడు కూల్చారు, ఇప్పుడైనా కాపాడండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత : గాజులరామరం డివిజన్లలో సర్వే నెంబర్ 326,329,342,307 లలో నెలకొన్న అక్రమ నిర్మాణాలను భారీగా కూల్చివేశారు కానీ మొత్తంగా కూల్చివేయ్యలేదని గతంలో కూడా భారీ కూల్చివేత్తలు…

పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సూచనలు

హైదరాబాద్‌: తన కాన్వాయ్‌ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సూచనలు చేశారు. తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచే ట్రాఫిక్‌ నిలిపివేయొద్దని పోలీసులకు సూచించారు. దీని వల్ల నగరవాసులు తీవ్ర…

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

భారతరత్న సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు సచివాలయంలో పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం…

విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం

విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం : సెయింట్ మార్టిన్ 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద… సాక్షిత : 128 – చింతల్ డివిజన్ శ్రీ సాయి కాలనీలోని సెయింట్ మార్టిన్స్ హై…

సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని

మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కిష్టాపూర్ లో మున్సిపల్ అధ్యక్షులు ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమాలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి , మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ…

చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు

మంగళగిరి: వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి (ఉదయగిరి) తెదేపాలో చేరారు. మంగళగిరిలోని తెదేపా (TDP) కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.. మాజీ ఎమ్మెల్సీ, చేనేత…

పార్లమెంట్ ఘటన సూత్రధారికి రిమాండ్

పార్లమెంట్ ఘటన సూత్రధారి లలిత్ మోహన్ ఝాకు పటియాలా హౌస్ కోర్టు రిమాండ్ విధించింది. నిన్న అతడు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపర్చారు. లలిత్ కీలక ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి అతడికి…

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతిచెందటం పట్ల ఏపీ కేబినెట్ సంతాపం..

షేక్‌ సాబ్జీ మృతికి ఏపీ కేబినెట్ దిగ్భ్రాంతి.. 2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్ సభ్యులు జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం జనవరిలో వైఎస్‌ఆర్‌ ఆసరా, చేయూత పథకాల అమలు ఆరోగ్యశ్రీ పరిధి రూ. 25 లక్షలకు పెంపు…

క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి కాకాణి”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయం లో నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి “

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE