శంకర్‌పల్లి ఆదర్శ పాఠశాలను సందర్శించిన జెడి సరోజినీ దేవి

శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను శనివారం మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలన్నారు. ఇష్టపడి…

శంకర్‌పల్లి అయ్యప్ప దేవాలయంలో అంగరంగ వైభవంగా గీతాపారాయణం

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి హైదరాబాద్ రోడ్ పక్కన గల అయ్యప్ప దేవాలయంలో గీత పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా, అఖండ పారాయణం చేశారు. గురు స్వామి మిరియాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం…

యువతరం ఓట్లు ప్రగతికి మెట్లు – ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

తిరుపతి నగరం*యువతరం ఓట్లు ప్రగతికి మెట్లు అని, ప్రతి ఒక్క యువత 18 సంవత్సరాలు రాగానే తమ భాధ్యతగా ఓటు హక్కును పొందాలని తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి…

ఈవీఎంలను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష

నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలను పరిశీలించిన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష..తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలను నగర మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు.అధికారులను ఈవీఎంలు పై అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మేయర్…

వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న..

జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇంచార్జీ సరితమ్మ… గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని అంతంపల్లి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ…

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో,ఏదేచ్ఛగా కొనసాగుతున్నటువంటి భూఆక్రములు

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో,ఏదేచ్ఛగా కొనసాగుతున్నటువంటి భూఆక్రములకు, కాంగ్రెస్ పార్టీ కి గానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు గానీ, ఎటువంటి సంబంధం లేదన్నారు రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు పెద్దలు కె.యం.ప్రతాప్ , తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో…

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులలో భాగంగా రూ. 2 కోట్ల 74 లక్షల రూపాయల తో నూతనంగా చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులకు…

ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ గత తొమ్మిదెళ్ల కాలంలో కోట్లాది…

భాగ్యనగర్ కాలనీ లో గల PNR కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ లో గల PNR కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి పవిత్ర గోల్డ్ మరియు డైమండ్స్ జ్యువెలర్స్ షాప్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి , కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు…

అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ …..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి గాగిల్లాపుర్ లో గుడిసె లక్ష్మణ ముదిరాజ్ ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE