ధరణి రిపేరు షురూ!

సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కారు ఫోకస్‌.. సమాచార సేకరణలో రెవెన్యూ యంత్రాంగం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 2.31 లక్షలు డిజిటల్‌ సంతకం కోసం 1.8 లక్షల ఎకరాలు 130 రకాలకుపైగా రెవెన్యూ సమస్యలు పాస్‌బుక్‌ల కోసం యాజమానుల నిరీక్షణ : ధరణి…

ఇసప్పపాలెం లో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ

నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇసప్పపాలెం లో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు, స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అలయ నూతన చైర్మన్ కొత్త సాంబశివరావు (VSP)…

సెక్రటేరియట్ లో రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు

సెక్రటేరియట్ లో రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా వారిని కలిసి శాలువాతో సన్మానించిన్న చెన్నూరు ఎమ్మెల్యే డా. జి.వివేక్ వెంకటస్వామి

ప్రవీణ్ శర్మ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే మహా పడిపూజ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కేటీఆర్ కాలనీ రోడ్ నెంబర్- 4 లో 23.12.2023. శనివారం నాడు సాయంత్రం 6:30 గంటలకు ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ గురు స్వామి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్…

రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 13వ బ్లాక్ లో 30.00 లక్షలతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు

రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 13వ బ్లాక్ లో 30.00 లక్షలతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేసి నాణ్యతతో పని జరుగుతుందో లేదో పరిశీలించడం జరిగింది.…

ప్రభుత్వం స్పందించేవరకు ఆందోళన విరమించబోం: ఆంగన్‌వాడీల హెచ్చరిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అంగన్‌వాడీల (Anganwadi workers) ఆందోళన ఏడో రోజూ కొనసాగుతోంది. రాష్ట్రంలోని సీడీపీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ,…

తమిళనాడులో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వానలతో దక్షిణ తమిళనాడుకు చెందిన తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.. ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.…

గాంధీ భవన్ లో ప్రారంభ మైన టీపీసీసీ రాజజీయ వ్యవహారాల కమిటీ సమావేశం..

ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన సమావేశం పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి. హనుమంతరావు తదితరులు.. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కునర్ కుమార్…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు,పార్టీ కుటుంబ సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

అన్నారం – సూర్యాపేట నైట్ హాల్ట్ బస్ సర్వీస్ పునరుద్ధరణ

అన్నారం – సూర్యాపేట నైట్ హాల్ట్ బస్ సర్వీస్ పునరుద్ధరణ గురించి మిర్యాలగూడ డిపో మేనేజర్ గారికి వినతిపత్రం.అన్నారం – సూర్యాపేట రూట్ లో కోవిడ్-19 వ్యాప్తికి ముందు గతంలో మూడు సర్వీస్ లు 8 ట్రిప్పులు నడిచేవి. కరోనా తర్వాత…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE