శిల్పా కుటుంబం ప్రజాసేవ కోసమే…ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం…. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి

శిల్పా కుటుంబం ప్రజాసేవ కోసం అంకితమై, ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 12వ వార్డుకు టిడిపి కి చెందిన చాంద్ భాయ్ అతని అనుచరులు 50మంది సభ్యులతో కలిసి వైఎస్ఆర్సిపి నాయకులు…

వారాహి ఆటోమొబైల్స్ ప్రారంభం

తిరుపతి నగరంలో జాయ్ ఈ బైక్స్ తో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి ఆటోమొబైల్స్ ను తిరుపతి నగర మేయర్ దంపతులు డాక్టర్ శిరీష, డాక్టర్ మునిశేఖర్ ప్రారంభించారు. స్థానిక రేణిగుంట రోడ్డులో ఏర్పాటు చేసిన ఆ షోరూం వద్ద వారు…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ,రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు ,జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఆదేశాల మేరకు…. మడకశిర తెలుగుదేశం జనసేన భాజాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం చందకచర్ల…

భారీ బైకు ర్యాలీతో అగలి నుండి చందకచర్లకు విచ్చేసిన ఆగలి మాజీ జెడ్పిటిసి రామకృష్ణ యాదవ్

అగలి మాజీ జెడ్పిటిసి రామకృష్ణ యాదవ్, మరియు అయన అనుచరులు 500 మంది అగలి నుండి వచ్చిన తెలుగుదేశం జనసేన భాజాభా కార్యకర్తలకు పసుపు కండవాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్, మాజీ…

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై పోలీసుల దాడులు

నలుగురు (4) గంజాయి స్మగ్లర్ లు అరెస్ట్, సుమారు 12.100 కేజీలు బరువున్న ఎండు గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం. (1) మదెం సుస్మంత్ కుమార్, వయస్సు 21 సం,,లు, s/o ఆశీర్వాదం, విద్యార్థి, నివాసము గొల్లపల్లి గ్రామం, మైదుకూరు…

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ స్థానిక మాదిగలకే కేటాయించాలి.

స్థానిక మాదిగ ఉద్యమకారులు, కళాకారులకే ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్. లేనిపక్షంలో అన్ని ప్రజాసంఘాల నాయకులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. రాష్ట్రంలో 3 పార్లమెంట్ స్థానంలో 2 స్థానాలు మాదిగలకే కేటాయించాలి..— మీసాల రామన్న మాదిగ డిమాండ్ ఈ కార్యక్రమంలో…

వివాహ వేడుకకు హాజరైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శంభీపూర్ క్రిష్ణ

మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పెట్ లోని యస్ఎన్ఆర్ పుష్పా లో ఐడిఏ బొల్లారం నివాసులు లేట్ కాసిరెడ్డి కుమారుడు కాసిరెడ్డి పాండురంగ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …… ఈ సందర్బంగా…

తెలంగాణలో ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు ఆనందంలో ఉన్నారని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధి పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ బి బ్లాక్…

కథలాపుర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్

సాక్షిత జగిత్యాల జిల్లా..:కథలాపుర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ షేక్ హబీబ్ కుటుంబానికి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం కింద మంజూరు…

పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి

మల్టీజోన్-2 ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ సుధీర్ బాబు బుధవారం రోజున సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సుదీర్ బాబు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు…

You cannot copy content of this page