మండల కేంద్రమైన గుడ్లూరు బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి

మండల కేంద్రమైన గుడ్లూరు బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సీపీ సీనియర్ నాయకులు మాది ఏఎంసీ చైర్మన్ చెరుకూరి సూర్యనారాయణ ఎంపీపీ పులి రమేష్ మండలంలోని సర్పంచులు జన్మదిన కేక్…

ముత్యాల నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన వైసిపి

ఏపీ డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన వైసిపి మండల మైనారిటీ అధ్యక్షుడు షేక్ వలి మరియు మండల ఉపాధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు యాదవ్ గంజివారిపల్లి సర్పంచ్ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి మండల…

గంగినేని సొసైటీ చైర్ పర్సన్ గా అన్నంశెట్టి వెంకట్రావు

నియామకపు ఉత్తర్వులు అందజేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం గంగినేని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పి.ఏ.సి.ఎస్) చైర్ పర్సన్ గా గంగినేని గ్రామానికి చెందిన అన్నంశెట్టి వెంకట్రావు నియమితులయ్యారు. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులను మైలవరం…

చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న సర్పంచ్ సత్తిరెడ్డి.

మండలంలో ని చాపలమడు గు గ్రామంలో సర్పంచ్ తమ్మినేని.సత్యనారాయణరెడ్డి చలివేంద్రం ను ప్రారంభించారు.ఎండాకాలం ప్రయాణీకులు,ప్రజలు దాహంతీర్చుకొనేందుకు,ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు సర్పంచ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు లింగం.రవికుమార్,సచివాలయ సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.

సొంత తమ్ముడి చెవి కొరికిని కర కర నమిలిన అన్న

ఆస్తి కోసం మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తారా… మచిలీపట్నం సత్రపాలెం కు చెందిన కర్రే సీతారామయ్య అలియాస్ ఒకే ఒక్కడు ఆస్తి కోసం సొంత తమ్ముడు కర్రే నరసింహ స్వామీ పై పైశాచికంగా దాడి కి పాల్పడ్డాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన…

మధ్యతరగతి వాడి ఆవేదన

మద్యతరగతి కుటుంబాల ఇంటి బడ్జెట్‌ తలకిం దులైంది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నిత్యావసరాల కోసం నెలవారీ బడ్జెట్‌ రూ.15వేల నుంచి రూ.18వేలకు చేరిందిగతేడాదితో పోలిస్తేతే ధరలు పెరగటమే తాజా పరిస్థితికి కారణం. అయితే ఆ స్థాయిలో ఆదాయాలు లేకపోవడంతో ప్రతి…

ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా, నందిగామనందిగామ తోటచర్ల దగ్గర ఆర్‌టిసి బస్సుకు పెనుప్రమాదం తప్పింది. అర్ధరాత్రి ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి పడి ఆగింది. పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కొంగొత్త ప్రాంగణం సంసిద్ధమైంది

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కొంగొత్త ప్రాంగణం సంసిద్ధమైంది. రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్‌ తీరాన.. ధవళ వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న నూతన సచివాలయ భవనం చరిత్రలో అద్భుత కట్టడంగా నిలవబోతోంది. నిర్మాణ కౌశలంలోనూ ముందు నిలిచి సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల…

వైసీపీని ఆశీర్వదించాలని కోరిన ఎమ్మెల్యే అన్నా

రాజకీయాలకు అతీతంగా జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు– 95వ రోజు కొమరోలులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు-భారీ గజమాలతో స్వాగతించిన వైసీపీ నాయకులు, అభిమానులు-ప్రజలను మభ్యపెడుతూ అబద్దపు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబును నమ్మొద్దు-వైసీపీ పాలనలో ప్రతి…

సూర్య శ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణి …

సూర్య శ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణి ….ఒంగోలు. 20-4-23 సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ సర్దార్ భాష. షహనాజ్ దంపతులఆధ్వర్యంలో ఒంగోలు కర్నూల్ రోడ్డులోని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో పేద ముస్లింలకు ప్రవాస…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE