కొత్తపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికీ గాయాలు

సాక్షిత శంకర్‌పల్లి: గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికీ గాయాలైన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి లోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సత్తిరెడ్డి ఇంట్లో మధ్యాహ్నం గ్యాస్ లీకై సిలిండర్…

సూర్యాపేట ను పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేస్తాం

ఫ్యాషన్ రంగంలో నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట …… సాక్షిత : ఫ్యాషన్ రంగంలో నగరాల దీటుగా సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందుతుందని,సూర్యాపేట జిల్లాను పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు.…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీమతి దీపా దాస్ మున్షి చేతులమీదుగా జిఎచ్ఎంసి మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి తో కలిసి కండువా కప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిన 124 డివిజిన్…

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా గంగుల అంజలి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా గంగుల అంజలి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రఫియా బేగం నియామకం || ….. సాక్షిత : గంగుల అంజలి యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా మరియు షేక్ రఫియా…

ఎంతమంది పార్టీ వీడిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే మా బలం

సాక్షిత : వైయస్సార్ పార్టీలో మీకు ఏమి గౌరవం దక్కలేదు మీకు తల్లి కంటే ఎక్కువ హోదా ఇచ్చాం ఎంతమంది పార్టీ వీడిన గెలిచేది వైయస్సార్ పార్టీయే ప్రతి ఒక్కరిని మా ఫ్యామిలీ గా కలుపుకొని పోయేదే వైయస్సార్ పార్టీ వైయస్సార్సీపీ…

సంక్షేమం అభివృద్ధి కావాలంటే వైఎస్సార్ పార్టీని గెలిపించండి మల్లవరపు చిరంజీవి

మే 13 న జరిగే సర్వత్రిక ఎన్నికలలో భాగంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున కోవూరు మండలం 8వ వార్డు చుండిగుంట దళితవాడ లో ప్రచారం నిర్వహించినెల్లూరు పార్లిమెంట్ అభ్యర్థివేణుంబాక విజయ సాయి రెడ్డి ని కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా నల్లపరెడ్డి…

తెలంగాణ జెసి రాజా విక్రమ్ రెడ్డి సరస్వతి దేవి విగ్రహాన్ని తిలకించారు

కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఇటీవల పచ్చిపాల రామనాథం ట్రస్ట్ ద్వారా నిర్మించిన సరస్వతీ దేవి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పచ్చిపాల రాజా విక్రమ్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహాన్ని పరిశీలించి…

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్య

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్య కాశీ నాథ్ గౌడ్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి భీమ్ భరత్ .. అనంతరం ఈ…

తాగునీటి సమస్య లేకుండా చూడాలి: డిపిఓ సురేష్ మోహన్

సాక్షిత శంకర్‌పల్లి: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిపిఓ సురేష్ మోహన్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో డిపిఓ తాగునీరు, ఆస్తి పన్ను, నర్సరీ, గ్రీనరీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ నెలలో మూడుసార్లు…

ఉద్యమకారులకు కేసీఆర్ చేసింది ఏమి లేదు: కడియం శ్రీహరి

బీఆర్ఎస్ నేతలు అయోమ యంలో ఉన్నారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.ఆ పార్టీని వీడేందుకు సిద్ధ మైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నా హాలు చేస్తున్నారు. ఈమే…

You cannot copy content of this page