టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి సాక్షిత : నాయకత్వంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత పై స్టే కోసం వేసిన పిటిషన్ ను గుజరాత్ హై కోర్ట్ విచారణకు…

భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి కనెక్షన్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష…

భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి కనెక్షన్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష… సాక్షిత : కుత్బుల్లాపురం నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి (బల్క్ సప్లై) కనెక్షన్ల విషయమై ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిరుపేద,బడుగు బలహీనర్గాలకు మరియు నిరుపేద విద్యార్థులకు, నిత్యవసర సరుకులు, కూరగాయలు మరియు పుస్తకాల పంపిణీ

ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిరుపేద,బడుగు బలహీనర్గాలకు మరియు నిరుపేద విద్యార్థులకు, నిత్యవసర సరుకులు, కూరగాయలు మరియు పుస్తకాల పంపిణీ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం నగరం లో ఆకాశనంటిన ధరలను దృష్టిలో పెట్టుకొని, నిరుపేద,…

పార్లమెంట్ లో కొత్త రైల్వే లైన్ పై మాట్లాడతా!

రైతుల వెంటే నేను… పార్లమెంట్ లో కొత్త రైల్వే లైన్ పై మాట్లాడతా! ఖమ్మం జిల్లా బయట నుంచి లైన్ వేసుకోండి! రైల్వే మంత్రి దృష్టికి రైల్వే లైన్ సమస్య బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామ…

జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి.

జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ : జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి…

ఉచిత లైసెన్సు మేళా ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

ఉచిత లైసెన్సు మేళా ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ. నేటి నుండి సెప్టెంబర్ 23 వరకు ఉచిత ధరకాస్తులు. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: సమాజంలో ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రమాద రహిత సమాజం నిర్మించాలంటే…

132 డివిజన్ (జీడిమెట్ల ) అయోధ్య నగర్ కు చెందిన వివిధ పార్టీలో నుండి 2౦౦ మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

|| 132 డివిజన్ (జీడిమెట్ల ) అయోధ్య నగర్ కు చెందిన వివిధ పార్టీలో నుండి 2౦౦ మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు|| సాక్షిత ::కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ (జీడిమెట్ల) అయోధ్యానగర్కి చెందిన 2౦౦మంది మహిళలు కేంద్ర…

సాయి చంద్ భార్యకు పదవి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

సాయి చంద్ భార్యకు పదవి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం సాక్షిత హైదరాబాద్ :ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు కుసుమ జగదీష్, సాయి చందు అకాల మరణం చెందడం సీఎం కేసీఆర్‌ను ఎంతగానో కలిచివేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.…

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని జయరామ్ నగర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా…

ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని జెసింట గార్డెన్స్ లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యాన్ని…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE