జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్

జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న జాబ్ మేళా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పరిశీలించారు.ఆదివారం జరిగే జాబ్ మేళాకు 15 వేల…

“వర్షపు నీటిని వడిసి పట్టడం ఎలా”అనే అంశంపై దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు

“వర్షపు నీటిని వడిసి పట్టడం ఎలా”అనే అంశంపై దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు,…

పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి – జిట్ట నగేష్

పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి – జిట్ట నగేష్ చిట్యాల సాక్షిత ప్రతినిధి పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలనిసిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలో శుక్రవారం రాత్రి…

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే నోముల భగత్

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే నోముల భగత్ హాలియ సాక్షిత ప్రతినిధి నాగార్జునసాగర్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డు…

కంచర్ల పద్మకినివాళులర్పించిన శాసనమండలి చైర్మన్ గుత్తా ఎమ్మెల్యే చిరుమర్తి

కంచర్ల పద్మకినివాళులర్పించిన శాసనమండలి చైర్మన్ గుత్తా ఎమ్మెల్యే చిరుమర్తి చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల పట్టణానికి చెందిన కంచర్ల శంకర్ రెడ్డి సతీమణి కంచర్ల పద్మ మరణించడం జరిగింది. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి…

పేద విద్యార్థులకు అక్షరమాల చార్ట్స్ అందజేసిన మేడి హరికృష్ణ

పేద విద్యార్థులకు అక్షరమాల చార్ట్స్ అందజేసిన మేడి హరికృష్ణ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో గత నెల రోజుల నుంచి గ్రామంలో పూరి గుడెసలు వేసుకొని నివాసం ఉంటున్న పేదవిద్యార్థులకు శనివారం రోజున జిల్లా యువజన సంఘం…

బీసీలకు ఆర్థిక తోడ్పాటు అందిచటం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎంపిటిసి కృష్ణ

బీసీలకు ఆర్థిక తోడ్పాటు అందిచటం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎంపిటిసి కృష్ణ చిట్యాల సాక్షిత ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తిదారుల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం కృషి చేస్తుండడం పట్ల చిట్యాల కు చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్…

నర్సమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన అంతటి పారిజాతం నరసింహ

నర్సమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన అంతటి పారిజాతం నరసింహ చిట్యాల సాక్షిత ప్రతినిది చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన గోలి నర్సమ్మ ఇటీవల అనారోగ్యం తో మరణించారు. శనివారం రోజునరసమ్మ సంతాప సభలోఅంతటి పారిజాత నరసింహ గౌడ్ పాల్గొని…

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి – ఎంపీపీ

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి – ఎంపీపీ చిట్యాల సాక్షిత ప్రతినిధి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ అన్నారు. చిట్యాల మండల పరిధిలోని వెలిమినేడు, చిట్యాల పట్టణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య…

విద్యుత్ శాఖ ఆఫీస్ కు భూమి పూజ చేసిన సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ జిల్లాలో విద్య శాఖ మంత్రి పర్యటన విద్యుత్ శాఖ ఆఫీస్ కు భూమి పూజ చేసిన సబితా ఇంద్రారెడ్డి గారు.

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE