మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం

former-vice-president-venkaiah-naidu-had-a-soulful-gathering-with-friends మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా సత్కరించిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం స్థానిక జిఎస్ఎల్ హాస్పటల్ లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పార్టీలకతీతంగా…

ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు1,26,500 /- చెక్కు రూపేణా చెల్లించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

engineering-college-fee-126500-paid-by-check-govt-whip-arekapudi-gandhi కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన వీరన్న యాదవ్ (లేట్ ) సుభద్ర కుమారుడు సుమంత్ అనే పేద విద్యార్థికి ఉన్నత చదువులకోసం స్వంత డబ్బులతో ఈ విద్యా సంవత్సరంకు గాను ఇంజనీరింగ్ కాలేజీ…

పకడ్బందిగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు

arrangements-for-immersion-of-ganesh- పకడ్బందిగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ప్రశాంతతకు మారుపేరు సూర్యాపేట నిమజ్జన వేడుకలతో ఆ పేరు నిలబెట్టాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి జగదీష్ రెడ్డిసాక్షిత : సూర్యాపేట లోని సద్దుల చెరువు టాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం

the-dalit-bandhu-scheme-was-introduced సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ కాలనీ కి చెందిన కేశవులు కి మంజూరైన కిరాణం షాప్ ను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి…

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

mlc-shambhipur-raju-who-visited-tirumala- తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వేద పండితులు ఎమ్మెల్సీ ని ఆశీర్వాదించారు.…

చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు ఉందా

చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు ఉందా. ! సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతం దాడులు చేస్తున్నా సంయమనం పాటించిన చరిత్ర చంద్రబాబుది టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్. గుడివాడ : తెలుగుదేశం…

సీపీఎస్ ఉద్యోగులకు పదివేల కనీస పెన్షన్ – ఏపీ సర్కార్ కొత్త ఆఫర్ ! తిరస్కరించిన ఉద్యోగ సంఘాలు

సీపీఎస్ రద్దు చేయలేమని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రూ. పదివేల కనీస పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన పెట్టింది. సీపీఎస్‌ను రద్దు చేసే ప్రశ్నే లేదని అయితే సీపీఎస్ కన్నా మంచి స్కీం ఇస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి స్పష్టం…

గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు…

అనంతపురం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_

అనంతపురం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_ ఉమ్మడి అనంతపురం జిల్లా, అనంతపురం టౌన్ లో ఈరోజు జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ…

వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి:

వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ పట్టణంలోని వినాయకుల నిమజ్జనం కోసం ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE