SAKSHITHA NEWS

ఆఖండమైన వినుకొండ

నేడు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వినుకొండ కొండ పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా వినుకొండ కొండ పై ద్వితీయ అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దివ్య అఖండ జ్యోతి ని వెలిగించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి గారు మరియు జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ గారు మరియు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు వారితో నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS