భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా హథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర మద్దతుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ

Spread the love

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా హథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర మద్దతుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల ప్రకారం, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజాసమస్యలపై చేపట్టిన పీపుల్స్ మార్చ్ మహా పాదయాత్రలో ఏఐసీసీ సభ్యులు రాష్ట్ర CLP నేత భట్టి విక్రమార్క తో అడుగులో అడుగుస్తూ నడుస్తున్న,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు కల్తి వెంకట్,ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం.

ఉట్నూర్ మండలంలో దిగ్విజయంగా కొనసాగుతున్న, పీపుల్స్ మార్చ్ మహా పాదయాత్ర లో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు పూచ్చకాయల వీరభద్రం , తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు దుర్గా రావు ,ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తోటకూర, మద్ది వీరారెడ్డి, భోజట్ల సతీష్, మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, జిల్లా ప్రధానకార్యదర్శి జర్రిపోతుల అంజిని,కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page