నిరుపేద గిరిజన కుటుంబా నికి అండగా నిలిచినా ఐక్యత ఫౌoడే షన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి

Spread the love

Aikyata Foundation Chairman Raghavender Reddy stood by the poor tribal family.

నిరుపేద గిరిజన కుటుంబా నికి అండగా నిలిచినా ఐక్యత ఫౌoడే షన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి.

సాక్షిత ప్రతినిధి.వెల్డండ మండల పరిధిలోని మర్రిగుంత తాండ నిరుపేద* *గిరిజన కుటుంబానికి చేందిన బాషా తీవ్ర అనారోగ్యానికి గురై దురదృష్టవాషత్తు తన కాలును కోల్పోవడం జరిగింది.కాలు కోల్పోయిన బాషా కుటుంబానికి ఐక్యత ఫౌoడేషన్ సభ్యులు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో బాధితుని పరామర్శించి ఐక్యత ఫౌoడేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి సమాకూర్చిన 10,000/-రూపాయలను ఆయన తరుపున ఐక్యత ఫౌoడేషన్ సభ్యులు రమేష్ నాయక్ అందించారు.

ఈ సందర్బంగాఅయన మాట్లాడుతు కష్టంచేసి ఆకుటుంబానికి పెద్ద దిక్కు ఉండాల్సిన వ్వక్తి అనారోగ్యానికి గురి కావడం చాలా బాధాకరమని బాధిత కుటుంబనికి ఐక్యత ఫౌoడేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా కల్పించారు. కార్యక్రమంలో తండా వాసులు చందర్, శక్రు, జైపాల్ రాహుల్ నాయక్ తొ పాటు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page