SAKSHITHA NEWS

వినుకొండ కొండ పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ళ సందర్భంగా వినుకొండ లో జరగబోయే తిరునాళ్ళ కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి, అనంతరం వివిధ శాఖల అధికారుల తో సమావేశం ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి గారు, పల్నాడు జిల్లా SP రవిశంకర్ రెడ్డి గారు, వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు వారితో పాటుగా జిల్లా స్థాయి అధికారులు మరియు నియోజకవర్గ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS