మహాశివరాత్రి పురస్కరించుకొని జోగులాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

Spread the love

A poem by MLC visiting Jogulamba Ammavari temples to celebrate Mahashivratri

సాక్షిత : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జోగులాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత,దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి,
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య, ఎమ్మెల్యే అబ్రహం, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటరామిరెడ్డి ,ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి మందా జగన్నాధం , బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ ఆలయానికి కవిత చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కవితకు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం శివరాత్రి సందర్భంగా బాలబ్రహ్మేశ్వరీ ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page