నార్వేదేశానికి చెందిన పార్లమెంటు సభ్యుల బృందం

Spread the love

a group of members of parliament from Norway

 

ఢిల్లీలో భారత పార్లమెంటులో,నార్వేదేశానికి చెందిన పార్లమెంటు సభ్యుల బృందంతో ఇంధనం మరియు పర్యావరణ పరిరక్షణ అంశాలపై భారత పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరై చర్చల్లో పాల్గొన్నాను


ఇంధనం మరియు పర్యావరణ పరిరక్షణ రంగాలలో భారతదేశం మరియు నార్వేదేశం పరస్పర సహకారాన్ని మెరుగుపరచడంపై చర్చలు జరిగాయి.


భారత్, నార్వే దేశాల నుంచి ఒక్కో దేశం నుంచి 15 మంది ఎంపీలు చర్చల్లో పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ

Related Posts

You cannot copy content of this page