20 లక్షల రూపాయలతో క్రాస్ పోల్స్ మరియు లైటింగ్ కొరకు మంజూరు

Spread the love

A grant of Rs 20 lakhs for cross poles and lighting

రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ వద్ద ఉన్న బాలవిహార్ పార్క్ అభివృద్ధి లో భాగంగా సుమారు 20 లక్షల రూపాయలతో క్రాస్ పోల్స్ మరియు లైటింగ్ కొరకు మంజూరు

అయినా పనుల కొరకు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ లిఖిత మరియు కాంట్రాక్టర్ గరీతి కలిసి బాలవిహార్ పార్క్ లో ఎక్కడ ఎక్కడ పోల్స్ అమర్చి సుందరీకరణ చెయ్యాలో అని సందర్శించి త్వరలోనే పనులు ప్రారంభించాలి అని కార్పొరేటర్ అధికారులకు,కాంట్రాక్టర్ కి ఆదేశించడం జరిగింది.వారితో సీఎం మల్లేష్,లక్ష్మణ్,గోపాల కృష్ణ,నర్సింహా,ప్రకాష్,శంకర్,మల్లికార్జున్ తదితరులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page