అకాల వర్షానికి పిడుగు పడి మేకలు కాస్తున్న వ్యక్తి ..మరియు 30 మేకలు మృత్యువాత

Spread the love

అకాల వర్షానికి పిడుగు పడి మేకలు కాస్తున్న వ్యక్తి ..మరియు 30 మేకలు మృత్యువాత

పల్నాడు జిల్లా

మాచర్ల మండలంలో విషాదం
అకాల వర్షం కారణంగా పిడుగుపాటు గురై ఓ వ్యక్తి
మృతి చెందటంతో పాటు 30 మేకలు చనిపోయినసంఘటన మాచర్ల మండల పరిధిలోని విజయపురి ప్రాంతంలో గల ఎయిర్పోర్ట్ సమీప పంట పొలాల్లోగురువారం జరిగింది.

విషయం తెలుసుకున్న సమీప
గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడిబంధువులకు సమాచారం ఇచ్చారు.

చనిపోయిన కుమారుడ్ని చూసి తల్లితండ్రులు బోరున విలపించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page