రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129డివిజన్ పరిధి లోని సూరారం సంజయ్ గాంధీ నగర్ కి చెందిన ఎం.డి.సిరాజ్ మిత్ర బృందం కేంద్ర ,రాష్ట్ర వైప్యాలను నిలదీస్తున్న టి.పి.పి.సి.అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్…

ఆశీర్వదించండి.. రాజన్న రాజ్యం తెస్తా : వైఎస్ షర్మిల

ఆశీర్వదించండి.. రాజన్న రాజ్యం తెస్తా : వైఎస్ షర్మిల * సాక్షిత అమరచింత*: తెలంగాణలో మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన కావాలంటే ప్రజలు తనను ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గెలిపిస్తే, రాజన్న రాజ్యం తెస్తానని ఆ…

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. * …….. సాక్షిత…

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి *

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి * *…….. సాక్షిత : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై నరసరావుపేట శాసనసభ్యులు…

మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్, ఇంద్ర నగర్,JPN నగర్ కాలనీ లలో రూ. (182.50 లక్షలు) ఒక కోటి ఎనభై రెండు లక్షల యాబై వేల రూపాయల అంచనావ్యయం

సాక్షిత : మియాపూర్ డివిజన్ పరిధిలోని RBR కాంప్లెక్స్, ఇంద్ర నగర్,JPN నగర్ కాలనీ లలో రూ. (182.50 లక్షలు) ఒక కోటి ఎనభై రెండు లక్షల యాబై వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు…

పారిశుధ్యం పై అవగాహాన సదస్సు నిర్వహించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి *.

పారిశుధ్యం పై అవగాహాన సదస్సు నిర్వహించిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి *. …… సాక్షిత : బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి GHMC సిబ్బందితో కలిసి డివిజన్ లో పని చేస్తున్న స్వచ్ఛ్ ఆటో…

నూతన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

నూతన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . *……… సాక్షిత శేరిలింగంపల్లి డివిజన్*: పరిదిలోగల గోపీనగర్ కాలనీలో నూతనంగా చేపట్టే భూగర్భ డ్రైనేజీ పనులను శేరిలింగంపల్లి డివిజన్ కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక కాలోనివాసులతో…

ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత *…….. సాక్షిత : ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు *దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో…

చిరుకు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్….

చిరుకు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్…. ▪️ నా ప్రియమైన సోదరుడికి అంటూ ఎమోషనల్ ట్విట్ ………. సాక్షిత : మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా మొద‌ల‌య్యాయి. సోమ‌వారంతో చిరంజీవి 67వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్ర‌మంలో అటు…

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే పర్యటన…

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే పర్యటన… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఎస్వి సొసైటీలో గల శ్రీధర లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. రెండు రియాక్టర్లు…

You cannot copy content of this page