రషీద్ బేగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

రషీద్ బేగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … …… సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని గాజులరామారం డివిజన్ తెరాస పార్టీ సీనియర్ నాయకులు రషీద్ బేగ్…

పర్యావరణ హితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమతం

పర్యావరణ హితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమతం. మట్టితో చేసిన గణనాథులను పూజిద్దాం. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పర్యావరణ హితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతం అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు.…

పేదల కంటి పాప అవుతున్న నర్సారెడ్డి భూపతిరెడ్డి *

పేదల కంటి పాప అవుతున్న నర్సారెడ్డి భూపతిరెడ్డి *సాక్షిత,: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని డాక్టర్స్ కాలనీ,మగ్దూం నగర్,ఇందిరమ్మ కాలనీ లలో నిర్వహించిన కంటి పరిక్ష శిబిరంలో ఆపరేషన్లు అవసరమైన వారికి స్వంత నిధులతో ఆపరేషన్ చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులూ…

ఈ నెల 31 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా

సాక్షిత,: ఈ నెల 31 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలాప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.…

మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..ప్రభుత్వ విప్ గాంధీ

మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం ..ప్రభుత్వ విప్ గాంధీ . సాక్షిత,: కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డినగర్ కాలనీ లో వినాయక చవితి పర్వదినం ను పురస్కరించుకుని కాలనీ అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు, పాఠశాల విద్యార్థులకు…

హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీ లో జరిగిన హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీ లలో పచ్చదనం పరిఢవిల్లడానికి హరితహారం ఎంతగానో దోహదపడుతుంది…

చిత్తరామ్మ దేవాలయంలో కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి దేవి రంగరావు తో కలిసి ప్రత్యేక పూజలు

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని చిత్తరామ్మ దేవాలయంలో కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి దేవి రంగరావు తో కలిసి ప్రత్యేక పూజలు చేసి ,ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ…

చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీ లకు కేటాయించిన 5 స్వచ్ ఆటో లు

సాక్షిత,:చందానగర్ సర్కిల్ కార్యాలయంలో చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ ,మియాపూర్, హఫీజ్పెట్ , చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీ లకు కేటాయించిన 5 స్వచ్ ఆటోలను డీసీ సుధాంష్ , AMOH డాక్టర్ కార్తిక్ , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల…

బాలానగర్ లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్ పల్లి నియోజకవర్గము బాలానగర్ లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి . *సాక్షిత,: *ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 90 లక్షల సొంత నిధులతో నిర్మించిన మండల ప్రభుత్వ…

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1160 మంది లబ్ధిదారులకు ఆసరా

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1160 మంది లబ్ధిదారులకు ఆసరా పథకం ద్వారా మంజూరైన పెన్షన్స్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ఈ సందర్భంగా సీఎం కేసీఆర్…

You cannot copy content of this page