2.5 లక్షల LOC చెక్ అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

Spread the love

2.5 lakh LOC check was handed over by Minister Niranjan Reddy

2.5 లక్షల LOC చెక్ అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

గోపాలపేట మండలం పోలికేపాడు గ్రామానికి చెందిన కావలి నీలమ్మ W/o తిరుపతయ్య అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళగా మంత్రి వెంటనే స్పందించి 2.5 లక్షల LOC చెక్కును మంజూరు చేయించిన అనంతరం వనపర్తి లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లో ఆ చెక్కును భర్త కావలి తిరుపతయ్యకు అందజేశారు.

తన భర్త ఆపదలో ఆదుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కావలి తిరుపతయ్య ధన్యవాధాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి రజనీ రాజు, తెరాస సోషల్ మీడియా మండల కన్వీనర్ శివకుమార్ ,పులేందర్, యాదగిరి ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page